అధైతదప్యశక్తోఽసి కర్తుం మద్యోగమాశ్రితః।
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్॥11॥
శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము
భక్తి యోగము
కృష్ణుడు ఎంత భక్త సులభుడో ఇక్కడ అర్థం అవుతుంది.అర్జునుడితో అంటున్నాడు.అర్జునా! నిశ్చల భక్తితో మనసు లగ్నం చెయ్యలేవు.అభ్యాస యోగంతో నన్ను పొందలేవు.దైవీ కర్మలను చెయ్యలేవు.అలాంటప్పుడు మనో నిగ్రహంతో నన్ను శరణు పొందు.నీవు చేసే ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని నాకే అర్పించు.నాశరణు జొచ్చిన వాళ్ళను నేను వదులుకోను.
No comments:
Post a Comment