సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరం।
న హినస్త్యాత్మనాఽఽత్మానం తతో యాతి పరాం గతిమ్॥29॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము
కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ద్రష్ట అనేవాడి గురించి ఇప్పుడు చెప్తాను,తెలుసుకో.ద్రష్ట అని ఎందుకు అన్నానంటే,ఆ పురుషుడు సర్వత్రా సమభావంతో స్థితుడు అయిన పరమేశ్వరుడిని సమానంగా చూడగలుగుతాడు.అలాంటివాడు తనను తాను ఎప్పుడూ వినష్ట పరుచుకోడు.ఎందుకంటే ఎలా వుండేదానిని అచ్చం అలాగే చూస్తాడు.దానికి ఎక్కువ తక్కువలు ఆపాదించడు.కాబట్టి అతను పరమగతిని పొందుతాడు.
No comments:
Post a Comment