ప్రకృత్త్యెవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః।
యః పశ్యతి తథాఽఽత్మానం అకర్తారం స పశ్యతి॥30॥
శ్రీమద్భగవద్గీత....త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి సులభంగా రెండు ముక్కలలో చెబుతున్నాడు.అర్జునా!మొదట అన్ని కర్మలు ప్రకృతి ద్వారా జరుగుతున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.ఆత్మకు కర్తృత్వము అనేది లేదనే విషయం బుర్రకు ఎక్కించుకోవాలి.ఆత్మ అనేది ఎవరి ఆధీనంలో ఉండదు అని ముందు గ్రహించాలి.ఇది తెలుసుకున్నవాడే జ్ఞాని.
No comments:
Post a Comment