Wednesday, 5 February 2025

సత్త్వం రజస్తమ ఇతి

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః। నిబధ్నంతి మహాబాహో దేహే దేహిన మవ్యయమ్॥5॥ కృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ భౌతికమయిన ప్రకృతి వుంది కదా.ఇది సత్త్వగుణము,రజోగుణము మరియు తమోగుణములతో కూడి వుంటుంది.జీవి స్వతహాగా నిర్వికారుడే.కానీ ఒకసారి ప్రకృతితో అతనికి సంపర్కం కలిగిందంటే,ఆ త్రిగుణాలచేత బద్ధుడు అవుతాడు.ఇదంతా మాయ అనే వల విసిరినట్లే జీవి మీదకు.

No comments:

Post a Comment