సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః।
తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా॥4॥
కృష్ణుడు అర్జునుడుతో ఇలా అంటున్నాడు.అనేక గర్భాల నుండి జన్మించిన శరీరాలన్నిటికీ తల్లి ప్రకృతి.ఈ విషయం మర్చిపోవద్దు.అన్నింటా బీజప్రదాతను నేనే.కాబట్టి ఆ పుట్టిన సమస్త ప్రాణి కోటికి నేనే తండ్రిని.
No comments:
Post a Comment