న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః।
భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి॥69॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!నీకు చెప్పాను కదా,ఇప్పుడు నేను నీకు చెప్పిన గీతా బోధ అత్యంత రహస్యమయినది,పవిత్రమయినది,ప్రభావితమయినది అని.దీనిని జనబాహుళ్యము లోకి ఎవరు తీసుకెళతారో వారే నాకు అత్యంత ప్రియులు.ఈ గీతాశాస్త్ర ప్రచారకుడు నాకు అత్యంత ప్రముఖుడు.అతని తరువాతే ఏ భక్తుడు అయినా,ప్రియమయినవాడైనా ఈ లోకంలో నాకు.
No comments:
Post a Comment