Wednesday, 25 February 2026

దేహీ నిత్య మవధ్యోఽయం

దేహీ నిత్య మవధ్యోఽయం దేహే సర్వస్య భారత। తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి॥30॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి మంచిగా చెబుతున్నాడు.అర్జునా!అన్ని దేహాలలోనూ ఉన్నది ఆత్మే.అది చంపదు,చంపబడదు.అది నిత్యము.అది సత్యము.కాబట్టి అర్జునా!అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు.ఈ జీవుల కోసం శోకించడం అనేది తగని పని.అసలు అవసరము లేదు.

No comments:

Post a Comment