త్రిభాగం పఠమానస్తు గంగాస్నాన ఫలం లభేత్।
షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్॥12॥
భగవంతుడు అయిన శ్రీహరి భూదేవికి ఇంకా ఇలా చెబుతున్నాడు.ఓ భూదేవీ!భగవద్గీతలోని ఆరు అధ్యాయాలు,అదే మూడవ వంతు పారాయణము చేస్తే గంగలో స్నానము చేసిన ఫలము దక్కుతుంది.గంగ మనకు పుణ్యనది కదా!అలా కాకుండా మూడు అధ్యాయాలు,అదే ఆరవ భాగం పారాయణ చేస్తే సోమయాగ ఫలం లభిస్తుంది.
No comments:
Post a Comment