అధ్యాయ శ్లోక పాదం వా నిత్యం యః పఠతే నరః।
సయాతి నరతాం యావన్మనుకాలం వసుంథరే॥14॥
భూదేవీ!ఇంకా ఇది కూడా చెబుతాను విను.అధ్యాయంలోని నాలుగో వంతు చదివినా రోజూ,మంచే జరుగుతుంది.ప్రతి నిత్యమూ భగవద్గీతలోని ఒక అధ్యాయములోని నాలుగవ వంతు పఠించినా,పారాయణము చేసినా ఒక మన్వంతరము మొత్తమూ మానవ జన్మనే పొందుతారు.సృష్టిలో మానవ జన్మ ఉత్తమమయినది అని అంటారు కదా!
No comments:
Post a Comment