మాహాత్మ్య మేతద్గీతా యా మయా ప్రోక్తం సనాతనమ్।
గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్॥23॥
గీతా మాహాత్మ్యం సంపూర్ణమ్!
మనందరి భగవంతుడు మరలా నొక్కి చెబుతున్నాడు.భగవద్గీత అతి పురాతనము అయినది.నాచే వచింపబడింది.ఈ మాహాత్మ్యము భగవద్గీత పఠనానంతరం పారాయణం చేయాలి.అలా చేసే మానవుడు దీని యందు చెప్పబడిన ఫలితాలు అన్నీ తప్పకుండా పొందుతాడు.ఇది నా మాట!
భగవద్ గీతా మాహాత్మ్యము సంపూర్ణము!
🙏
ReplyDelete