యోష్టాఽదశ జపేన్నిత్యం నరో విశ్చల మానసః।
జ్ఞానసిద్ధిం చ స లభతే తతో యాతి పరంపదమ్॥10॥
భగవంతుడు భూదేవితో అంటున్నాడు.ఓ భూదేవీ!ఎవరు అయితే ప్రతిరోజూ గీతా పారాయణము చేస్తారో,వారు ఇహంలో బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారు.అంతేకాకుండా అంత్యంలో మోక్షాన్ని పొందుతారు.ఇందులో ఢోకా లేదు.
No comments:
Post a Comment