Sunday, 26 October 2025
ప్రారబ్థం భుజ్యమానోఽపి
విష్ణురువాచ....
ప్రారబ్థం భుజ్యమానోఽపి,గీతాభ్యాసర తస్సదా।
సముక్తస్ససుఖీ లోకే కర్మణా నోపలిప్యతే॥2॥
విష్ణువు భూదేవితో చెబుతున్నాడు.ఓ భూదేవీ!మనిషి జన్మ ఎత్తిన ప్రతివాడూ ప్రారబ్థాన్ని అనుభవించాలి.అది అందరికీ తెలిసిందే!కానీ భగవద్గీతను పారాయణ చేసేవాడికి ఎలాంటి కర్మలు అంటవు.అతడు జీవన్ముక్తుడు అవుతాడు.నిరంతరమూ సుఖంగా ఉంటాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment